'భారతీయ విలువలు చూసి ఆశ్చర్యపోయా..'

59చూసినవారు
'భారతీయ విలువలు చూసి ఆశ్చర్యపోయా..'
భారత సంస్కృతిని చూసి ఆశ్చర్యం కలిగిందని టెక్ జపాన్ వ్యవస్థాపకుడు నౌటకా నిషియామా తెలిపారు. గత నెల రోజులుగా ఆయన బెంగళూరులో ఉంటున్నారు. ఈక్రమంలో లింక్డ్‌ ఇన్‌లో తన అనుభవాలను పంచుకున్నారు. ‘భారత్‌లో వివిధ మతాలు, జాతులు ఉన్నా అందరూ కలిసి ఉండటం అద్భుతం. ప్రపంచానికి భారత నాయకత్వం అవసరం. ఇప్పటికే సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ వంటివారు అగ్రసంస్థల్ని నడిపిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్