కుప్పం నియోజకవర్గంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తా: చంద్రబాబునాయుడు

2358చూసినవారు
కుప్పం నియోజకవర్గంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తా: చంద్రబాబునాయుడు
కుప్పం నియోజకవర్గంలోని జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కుప్పం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు శుక్రవారం కుప్పం ఆర్ అండ్ బి అతిధి భవనంలో మాజీ ముఖ్యమంత్రి, కుప్పం శాసనసభ్యులు నారా చంద్రబాబు నాయుడు ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనిపై టిడిపి అధినేత సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం పట్ల కుప్పం ప్రెస్ క్లబ్ తరఫున మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి ధన్యవాదాలు. తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, రాజు, ప్రధాన కార్యదర్శి, అస్గర్ అలీ, పత్రిక విలేకర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :