May 09, 2024, 14:05 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
భూసార పరీక్ష రైతుకు ప్రయోజనం: కేవీకే శాస్త్రవేత్త
May 09, 2024, 14:05 IST
భూసార పరీక్ష ప్రతీ రైతుకు ప్రయోజనకరమని రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ పిల్లి అన్నారు. గురువారం పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో భూసార పరీక్షకు మట్టి నమూన సేకరణ విధానంపై అవగాహన కల్పించారు. మట్టి నమూనాలు సేకరించే విధానానికి 8001804016కి కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈకార్యక్రమంలో ల్యాబ్ టెక్నేషన్ రుద్ర వినాయక్, శ్వేత బ్రాహ్మణపల్లి వ్యవసాయ విస్తరణ అధికారి శ్వేత పాల్గొన్నారు.