వైభవంగా కనకదుర్గమ్మ ఊరేగింపు

62చూసినవారు
మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం పట్టణం కాజల్ నగర్ లో కనకదుర్గమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి అమ్మవారిని బ్యాండు వాయిద్యాలు, టపాసుల పేలుళ్ల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. అమ్మవారికి ఇంటింటా మహిళలు కర్పూరహారతులు అందించి మొక్కులు చెల్లించారు.

సంబంధిత పోస్ట్