గుట్టవారిపల్లెలో పర్యటించిన ఎమ్మెల్యే

78చూసినవారు
గుట్టవారిపల్లెలో పర్యటించిన ఎమ్మెల్యే
మదనపల్లె మండలం, పెంచుపాడు, గుట్టవారిపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం సాయంత్రం పర్యటించారు. పెంచుపాడు, గుట్టవారిపల్లెల్లో వీధి వీధి తిరిగి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి వీధిలైట్లు, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు లేవని చెప్పడంతో సానుకూలంగా స్పందించి వెంటనే సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్