మదనపల్లెలో వ్యభిచారం.. ఐదుగురు అరెస్ట్

71చూసినవారు
మదనపల్లెలో వ్యభిచారం.. ఐదుగురు అరెస్ట్
వ్యభిచారం కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు మదనపల్లె-1 టౌన్ సీఐ వల్లిభాష తెలిపారు. రాజీవనగర్ ఈస్ట్ పేటలో వ్యభిచారం నిర్వహిస్తుండగా సోమవారం సాయంత్రం వెళ్లి వ్యభిచార గృహంపై దాడులు చేశారు. నిర్వాహకులు సావిత్రి, హరిబాబుతో పాటు మరో ముగ్గురు విక్టిమ్స్ పట్టుబడినట్లు సీఐ తెలిపారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్