నేడు మదనపల్లెలో ద్రౌపది కళ్యాణోత్సవం

1084చూసినవారు
మదనపల్లె పట్టణంలోని టిప్పుసుల్తాన్ మైదానంలో మహాభారత యజ్ఞం ఘనంగా జరుగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ద్రౌపది కళ్యాణం నిర్వహిస్తామని ధర్మకర్త వెంకటేశ్ వెల్లడించారు. ఉదయం 11గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత పోస్ట్