పాఠశాల బస్సు కిందపడి మూడేళ్ల చిన్నారి మృతి

26320చూసినవారు
పాఠశాల బస్సు కిందపడి మూడేళ్ల చిన్నారి మృతి
చిత్తూరు జిల్లా ఐరాల మండలం గూబలవారిపల్లెలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల బస్సు కిందపడి మూడేళ్ల చిన్నారి స్వాతి మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్