రాష్ట్రానికి ప్రత్యేక హోదా- విభజనహామీలు కాంగ్రెస్ తోనే సాధ్యం

579చూసినవారు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు కాంగ్రెస్ తోనే సాధ్యమని ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థి రాకేష్ రెడ్డి శనివారం పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నగిరి నియోజవర్గం నిండ్ర మండలంలో శ్రీరామపురం, కావనూరు, కొప్పెడు, ఐ ఆర్ కండ్రిగ, ఎంఎస్వి పురం, ఎలగటూరు, కీలంపాకం, చవరంబాకం ఆరూరు గ్రామ పంచాయతీలలో ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థి రాకేష్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్