AP: ఏప్రిల్ 22న టెన్త్ ఫలితాలు విడుద‌ల

69850చూసినవారు
AP: ఏప్రిల్ 22న టెన్త్ ఫలితాలు విడుద‌ల
టెన్త్‌ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 22న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు విద్యాశాఖ ప్ర‌క‌టించింది. విజయవాడలో సోమవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కమీషనర్ సురేశ్ కుమార్ ఫ‌లితాలు ప్ర‌క‌టించనున్నారు. మార్చి 18 నుంచి 30 వరకు టెన్త్‌ పరీక్షలు జ‌ర‌గ్గా.. మొత్తం 6,16,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. మీరు అంద‌రికంటే వేగంగా, సుల‌భంగా LOKAL APPలో టెన్త్ ఫ‌లితాల‌ను చూసుకోండి. >>SHARE IT

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్