ఘనంగా రక్తదాన కార్యక్రమం

53చూసినవారు
ఘనంగా రక్తదాన కార్యక్రమం
జూనియర్ ఎన్టీఆర్ 41వ జన్మదిన సందర్భంగా ఆదివారం రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. పుత్తూరు పట్టణంలోని హిమజ హై స్కూల్ నందు 75 మంది స్వచ్ఛందంగా హాజరై రక్తదానం చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్