తిరుపతిలో ఘర్షణలపై సిట్ దర్యాప్తు

79చూసినవారు
తిరుపతిలో ఘర్షణలపై సిట్ దర్యాప్తు
AP: ఎన్నిక‌ల నేప‌థ్యంలో తిరుపతి ఎస్వీయూ క్యాంపస్‌లో ఘర్షణలు చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘర్షణలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఎస్వీయూ పోలిస్ స్టేష‌న్‌తో నమోదైన కేసులు, ఎఫ్ఐఆర్ వివరాలను పరిశీలించింది. అలాగే పద్మావతి మహిళా వర్సిటీలో పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనపై కూడా సిట్ విచారించింది. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించ‌నుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్