AP: ఎన్నికల నేపథ్యంలో తిరుపతి ఎస్వీయూ క్యాంపస్లో ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఎస్వీయూ పోలిస్ స్టేషన్తో నమోదైన కేసులు, ఎఫ్ఐఆర్ వివరాలను పరిశీలించింది. అలాగే పద్మావతి మహిళా వర్సిటీలో పులివర్తి నానిపై జరిగిన దాడి ఘటనపై కూడా సిట్ విచారించింది. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.