వైసీపీ నుండి బిజెపిలోకి భారీ చేరికలు

19863చూసినవారు
నగరి పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయం నందు బిజెపి నగరి మండల అధ్యక్షుడు పొన్నప్పన్ అధ్యక్షతన మండల కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి మహిళా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషేధరాజు పాల్గొన్నారు. వైసీపీ పార్టీ నుండి బిజెపి పార్టీలోకి కార్యకర్తలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ 2024 లో బిజెపిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్