నంది వాహనంపై శ్రీసదాశివేశ్వర స్వామి ఊరేగింపు

60చూసినవారు
నంది వాహనంపై శ్రీసదాశివేశ్వర స్వామి ఊరేగింపు
పుత్తూరు పట్టణంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సదాశివేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళ వాయిద్యాలు బానాసంచ వేడుకలతో సోమవారం ఉదయం నంది వాహనంపై శ్రీ సదాశివేశ్వర స్వామి తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు హారతులు సమర్పించారు.