నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి రోజా సోదరుడు

1894చూసినవారు
నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి రోజా సోదరుడు
పుత్తూరు ఆర్టీసీ డిపో వైయస్సార్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 2024 సంవత్సరం నూతన క్యాలెండర్ను ఆదివారం మంత్రి రోజా సోదరుడు రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. మాట్లాడుతూ ఆర్టీసీ కార్మిక సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో కమిటీ వైఎస్సార్ఈఏ అధ్యక్ష కార్యదర్శులు ఏఈ ప్రసాద్, కే. శ్రీరాములు, సభ్యులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్