టీడీపీలో చేరికలు

2238చూసినవారు
పలమనేరు పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు టీడీపీలో శనివారం చేరారు. మాజీ మంత్రి, టీడీపీ పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని వీరిని చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. సత్యవేడు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో వారికి చంద్రబాబు పసుపు కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్