కూతుర్ని చంపి పాతిపెట్టిన సవతి తల్లి (వీడియో)

60చూసినవారు
ఉత్తరాఖండ్ లోని కాశీపూర్‌లో దారుణం జరిగింది. ఓ సవతి తల్లి లక్ష్మి రామ నవమి రోజున తన కూతురు సోని(8)ని చేతులు, కాళ్లు కట్టేసి.. ఆ తర్వాత వేడినీటిని బాలికపై పోసి చిత్రహింసలు పెట్టి తాడుతో ఉరేసి చంపేసింది. అనంతరం ఎదురుగా ఉన్న ఖాళీ ఇంటిలో గొయ్యి తవ్వి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి పూడ్చిపెట్టింది.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్