కలికిరిలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

78చూసినవారు
పీలేరు నియోజకవర్గం, కలికిరి జమైత్ ఉలేమా ఏ హింద్, జిల్లా కార్యదర్శి ముస్తఫా హజ్రత్ ఆధ్వర్యంలో కలికిరి క్రాస్ రోడ్డులో ని ఈద్గా మసీదు ప్రాంగణంలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. భిన్నత్వంలో ఏకత్వం తో భారతదేశంలో భిన్న కులాల, మతాల ఐకమత్యం తో స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నట్లు కవి వేంపల్లి అబ్దుల్ ఖాదర్ పునరుద్ఘాటించారు.

సంబంధిత పోస్ట్