విభజన హామీలు తీరుస్తాం

1070చూసినవారు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర విభజన హామీలను నెరవేరుస్తామని పిసిసి అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ న్యాయ్ యాత్రలో భాగంగా మంగళవారం పీలేరులో జరిగిన బహిరంగ సభకు ఆమె హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నజీర్ అహ్మద్, భాస్కర్, అమృత తేజ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్