సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు
By Potnuru 3307చూసినవారుదోనూరు అనన్య రెడ్డి (3) మూడో ర్యాంకుతో సత్తా చాటింది. నందల సాయికిరణ్ 27, మేరుగు కౌశిక్ 82, పెంకీసు ధీరజ్రెడ్డి 173, జి.అక్షయ్ దీపక్ 196, గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ 198, నిమ్మనపల్లి ప్రదీప్ రెడ్డి 382, బన్న వెంకటేశ్ 467, కడుమూరి హరిప్రసాద్ రాజు 475, పూల ధనుష్ 480, కె.శ్రీనివాసులు 526, నెల్లూరు సాయితేజ 558, కిరణ్ సాయింపు 568, మర్రిపాటి నాగభరత్ 580 ఎంపికయ్యారు. వెయ్యిలోపు ర్యాంకర్లు మరో 16 మంది ఎంపికయ్యారు.