మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి జగన్ కే సాధ్యం

531చూసినవారు
మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి సీఎం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని జిల్లా పంచాయితీ రాజ్ అభివృద్ధి మండలి సభ్యులు డాక్టర్ షేక్ హబీబ్ బాష తెలిపారు. శనివారం ఆయన పీలేరులో పలు డ్వాక్రా సంఘాల మహిళలను కలసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైకాపా పెద్దోడు, ఎంపీటీసీలు ఏఎంసీ డైరెక్టర్ మునీర్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్