పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకున్న బాలాజీ నాయక్

74చూసినవారు
పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకున్న బాలాజీ నాయక్
నాగలాపురం సురుటుపల్లి పల్లికొండేశ్వర స్వామి ఆలయమును మండల అభివృద్ధి అధికారి బాలాజీ నాయక్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ఆధికారులు ఆయనకు స్వామి వారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఉపాధ్యక్షులు అన్బు, మండల ఐటీడీపీ కోఆర్డినేటర్ నెల్సన్ మండేలా, వార్డ్ నెంబర్ ఎలుమలై, యువ గళం పురుషోత్తమన్, అశోక్ యాదవ్, సురుటపల్లి ఐ టిడిపి ఉమాశంకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్