స్టూడెంట్స్ కిట్ల పంపిణీ

70చూసినవారు
సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండల కేంద్రంలోని ఏపీ గురుకుల పాఠశాల విద్యార్థులకు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శనివారం స్టూడెంట్స్ కు కిట్లను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించడం కోసం సీఎం చంద్రబాబు అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఏపీ మోడల్ స్కూల్లో చదివే విద్యార్థులకు నాణ్యత గల, రుచికరమైన భోజనాన్ని వడ్డించాలన్నారు. ఎమ్మెల్యే మధ్యాహ్న భోజనం తిని రుచి చూశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్