వైభవంగా చాందినీ బండ్ల మెరవణి

534చూసినవారు
తంబళ్లపల్లెకు సమీపంలో సంతోపు వద్ద వెలసిన కోటకొండ గంగమ్మ జాతరను బుధవారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. అర్చకులు ఉదయమే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకాలు చేశారు. రాత్రి రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన చాందినీ బండ్లను సాంస్కృతిక కార్యక్రమాల నడుమ గ్రామ పురవీదుల్లో ఊరేగించారు. ప్రజలు ఉత్సాహంగా తిలకించారు. తెల్లవారుజామున చాందినీ బండ్లను ఆలయం వద్దకు తీసుకెళ్లి ప్రదక్షిణలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్