భక్తి శ్రద్ధలతో శ్రీరామ భజనలు

550చూసినవారు
తంబళ్లపల్లె పట్టణంలోని పురాతన శ్రీ కోదండ రామాలయంలో శ్రీనివాస భజన కళాకారుల సంఘం సభ్యులు శనివారం రాత్రి భక్తిశ్రద్ధలతో శ్రీరామ భజనలు చేశారు. అర్చకులు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకాలు చేసి భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాకారులు స్వామివారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ భజనలు చేశారు. ప్రతి శనివారం రాత్రి 8 గంటల నుంచి 12 వరకు భజనలు చేస్తామని అర్చకులు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్