పౌష్టికాహారంతో రక్తహీనత దూరం

1013చూసినవారు
పౌష్టికాహారంతో రక్తహీనతను దూరం చేయవచ్చని వైద్యాధికారి వెంకట్రామయ్య అన్నారు. పట్టణంలోని స్త్రీ శక్తి భవనంలో వెలుగు సంఘమిత్రలు, సీసీలకు అనీమియా(రక్తహీనత)పై అవగాహన కల్పించారు. రక్తహీనత వ్యాధులు, ఇబ్బందులు, నివారణ మార్గాలను వివరించారు. విటమిన్ సీ, ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలన్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. APM గంగాధర్, సీసీ బద్రి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్