
గూడూరు: వైసిపి పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ
గూడూరు పట్టణంలోని సనత్ నగర్ లో వైయస్ఆర్సీపీ కార్యాలయం నందు పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా చేపట్టదలచిన పోరు బాట కార్యక్రమ పోస్టర్ ను ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానికసంస్థల ఎమెల్సీ, గూడూరు నియోజకవర్గ ఇంఛార్జ్ మేరిగ మరళీధర్ ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా మేరిగ మురళీధర్ మాట్లాడుతూ.. శుక్రవారం గూడూరులోని విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టడం జరుగుతుందన్నారు.