8న బీజేపీ విస్త్రత స్థాయి సమావేశాలు

55చూసినవారు
ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రిలో జులై 8న బీజేపీ విస్తత స్థాయి సమావేశాలను రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు తిరుపతిలో శనివారం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మురుగన్, శివప్రకాష్ జీ, అరుణ్ సింగ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, సత్య కుమార్ ఇతర నేతలు పాల్గొంటారని ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్