ఎన్డీఏ కూటమికి 125 సీట్లు పక్కా
రాష్ట్రానికి మంచి రోజులు రావాలని, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయాలని స్వామి వారిని మాజీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కోరుకున్నట్లు తెలిపారు. శుక్రవారం తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ. వైసీపీ 25 నుంచి 40 సీట్లకే పరిమితం అవుతుందని జోస్యం చెప్పారు. జూన్ 4న జగన్ ఓటమి ఖాయం అన్నారు.