భూమన, ధర్మారెడ్డి పై టీడీపీ నేతల ఫిర్యాదు

63చూసినవారు
భూమన, ధర్మారెడ్డి పై టీడీపీ నేతల ఫిర్యాదు
టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి పై సీఎస్ నీరభ్ కుమార్ కు టీడీపీ నేతలు సోమవారం ఫిర్యాదు చేశారు. వారిద్దరూ ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించారని, అక్రమాలు చేశారని చెప్పారు. శ్రీవారిని దర్శించుకునే వ్యాపారవేత్తలతో ధర్మారెడ్డి వైసీపీకి విరాళాలు ఇప్పించారని ఆరోపించారు. ఈ వ్యవహారాలపై సీఐడీ, విజిలెన్స్ శాఖతో విచారణ జరిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్