కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టండి: శివ శంకర్ నాయక్

61చూసినవారు
కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టండి: శివ శంకర్ నాయక్
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజుల వసూళ్లలో నయా దందాను మొదలుపెట్టారని, ఫీజుల నియంత్రణ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి ఈ నయ దందాకు చెక్ పెట్టాలని గిరిజన నవ సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షులు పాలిత్యా శివశంకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఇదే విషయమై ఆర్ ఐ ఓ కు వినతి పత్రాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్