నేడు పెంచలకోనలో ఏకాదశి వేడుకలు

65చూసినవారు
నేడు పెంచలకోనలో ఏకాదశి వేడుకలు
రాపూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో బుధవారం తొలి ఏకాదశి వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. తొలి ఏకాదశి నాడు శ్రీమన్నారాయుణుడు యోగ నిద్రకు ఉపక్రమించాడని అందుకు శ్రీపెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆంత్రాలయంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని పాలసముద్రంలో యోగ నిద్రలో ఉన్నట్లుగా శ్రీవారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్