వెంకటగిరిలో 10. 20శాతం ఓటు నమోదు
తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో సోమవారం ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. అలాగే నియోజక వర్గంలో ఉదయం 9 మంది గంటల వరకు 12410 పురుషులు, 12411మహిళలు ఓటు వినియోగంచుకున్నారు. దీంతో 10. 20 శాతం నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలియజేసారు. అలాగే నియోజక వర్గం మొత్తం ఎక్కడ ఏటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఓటర్లు తమ ఓటును వినియోగించుకుoటున్నారు.