మత్స్యశాఖ ఏడీ పై కలెక్టర్ కు ఎమ్మెల్యే ఫిర్యాదు

60చూసినవారు
మత్స్యశాఖ ఏడీ పై కలెక్టర్ కు ఎమ్మెల్యే ఫిర్యాదు
మత్స్యశాఖ కావలి ఏడీ శ్రీనివాసులుపై కలెక్టర్కు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఫిర్యాదు చేశారు. కలువాయి చెరువులో చేపల వేటకు అనుమతి లేని సమయంలో కలువాయి జెడ్పీటీసీ బి. అనిల్ కుమార్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కొందరు చెరువులో ఉన్న రూ. 2కోట్లు విలువ చేసే చేపలు దొంగతనంగా పట్టించి విక్రయించారని, దీనికి మత్స్యశాఖ అధికారి శ్రీనివాసులు పూర్తిగా సహకరించారని ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్