సీఎం చంద్రబాబు కీలక పిలుపు

68చూసినవారు
సీఎం చంద్రబాబు కీలక పిలుపు
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ నగరం అతలాకుతలం అయింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కీలక పిలుపునిచ్చారు. వరద బాధితులకు ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేయాలని కోరారు. స్వచ్ఛందంగా ఆహారం అందించాలనుకునే దాతల కోసం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాతలకు మరింత సమాచారం అందించేందుకు 7906796105 నెంబర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నెంబర్‌ను సంప్రదించి వరద బాధితులకు సాయం చేయవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్