ఆ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్

81చూసినవారు
ఆ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఏపీలో పొలిటికల్ హీట్ మరింతగా పెరుగుతోంది. మరోసారి అధికారం చేపట్టేందుకు వైసీపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు, నారా లోకేష్, వపన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాలపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో వైసీపీ తరపున పోటీలోకి దిగిన అభ్యర్థులకు ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్