తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

69చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ప్రస్తుతం సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. శుక్రవారం శ్రీవారిని 60,517 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ద్వారా రూ.3.53 కోట్ల ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్