మతిస్థిమితం లేని అమ్మాయిపై కానిస్టేబుల్ అత్యాచారం

206813చూసినవారు
మతిస్థిమితం లేని అమ్మాయిపై కానిస్టేబుల్ అత్యాచారం
మతిస్థిమితం లేని అమ్మాయిపై కానిస్టేబుల్ అత్యాచారం చేసిన ఘటన పల్నాడు జిల్లా క్రోసూరులో చోటు చేసుకుంది. కానిస్టేబుల్ రవి (52) బాధితురాలిపై అత్యాచారం చేయడంతో స్థానికులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కానిస్టేబుల్ రవిని ఉద్యోగం నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.