ఏపీలో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు.. చైర్మన్‌గా లోకేశ్

58చూసినవారు
ఏపీలో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు.. చైర్మన్‌గా లోకేశ్
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ జీవోను విడుదల చేసింది. ఫోరం చైర్మన్‌గా మంత్రి నారా లోకేశ్ వ్యవహరించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య ఈ ఫోరం అనుసంధానకర్తగా పని చేస్తుంది.

సంబంధిత పోస్ట్