తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తు వేగవంతం

74చూసినవారు
తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తు వేగవంతం
తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తులో వేగం పెంచింది. రంగంలోని మరో రెండు బృందాలను దించింది. డీఐజీ గోపీనాథ్ జెట్టి నేతృత్వంలో ఒకటి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజు నేతృత్వంలో మరో టీమ్ దర్యాప్తు చేపట్టనుంది. సోమవారం (రేపు) సాయంత్రంలోగా ప్రాథమిక విచారణ పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్