ఇంట్లో ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య

81చూసినవారు
ఇంట్లో ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య
కోనసీమ జిల్లా అంబాజీపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యాపారి పాబోలు రామసుబ్రహ్మణ్యం (60), నాగమణి (57) ఉరేసుకున్నారు. అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్