ఆర్కే రోజాపై ఎంపీ కేశినేని చిన్ని మండిపాటు (వీడియో)

59చూసినవారు
కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమని ప్రజలంతా కీర్తిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి జగన్, ఆర్కే రోజా లాంటి వాళ్లు ఓర్వలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వంపై మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారన్నారు.

సంబంధిత పోస్ట్