ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించింది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు సర్వీసును పొడిగిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సమాచారం పంపింది.