270 ఎకరాల్లో బుడమేరు ఆక్రమణల గుర్తింపు

83చూసినవారు
270 ఎకరాల్లో బుడమేరు ఆక్రమణల గుర్తింపు
విజయవాడలో ఆపరేషన్ బుడమేరును చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి ఆక్రమణల వివరాలు సేకరిస్తున్నారు. ఏ.కొడూరు నుంచి విజయవాడ వరకు 40 గ్రామాల పరిధిలో 2,700 ఎకరాల్లో బుడమేరు ప్రవహిస్తోంది. ఇందులో 270 ఎరాల మేర ఆక్రమణలకు గురైనట్లు కలెక్టర్ సృజన తెలిపారు. 3 వేల గృహాలు, 80 నిర్మాణాలను గుర్తించామన్నారు.

సంబంధిత పోస్ట్