డయేరియా కలకలం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

81చూసినవారు
డయేరియా కలకలం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
AP: పల్నాడు జిల్లా దాచేపల్లిలోని అంజనాపురం కాలనీలో డయేరియా కలకలం రేపింది. వాంతులు, విరేచనాలతో ఇద్దరు మృతి చెందారు. దీంతో సీఎం చంద్రబాబు కలెక్టర్‌తో మాట్లాడి.. డయేరియా కారణాలను తెలుసుకున్నారు. స్థానిక బోర్ల వాటర్‌ను ల్యాబ్‌కు పంపాలని చంద్రబాబు కలెక్టర్‌ను ఆదేశించారు. బోర్లను మూసి వేసి ప్రజలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్