YCP నామినేషన్ ర్యాలీలో అపశ్రుతి

60403చూసినవారు
అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నామినేషన్ ర్యాలీలో అపశ్రుతి నెలకొంది. ర్యాలీలో వినియోగించిన బాణాసంచా నిప్పురవ్వలు పడి టీడీపీ నేత ఇళ్లు దగ్ధమైంది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇంటి స్థలం విషయంలో వివాదం నెలకొనగా.. రెండు నెలల క్రితమే శ్రీనివాసరావు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. నామినేషన్ ర్యాలీలో ఇళ్లు దగ్ధం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్