YCPలో చేరిన మాజీ ఎమ్మెల్యే

46686చూసినవారు
శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ అధినేత సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టెక్కలి మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి వైసీపీలో చేరారు. సీఎం జగన్ భారతికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టెక్కలిలో దువ్వాడ విజయానికి కృషి చేయాలని జగన్ సూచించారు. పాతపట్నం నేతలు లక్ష్మణరావు, శ్రీవాణి సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్