ద్వారకా తిరుమలలో కమలానంద భారతి స్వామి
ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం గన్నవరానికి చెందిన శ్రీ కమలానంద భారతి స్వామి భువనేశ్వరి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ మర్యాదలతో స్వామీజీని ఘనంగా సత్కరించారు.