నూతన దంపతులను ఆశీర్వదించిన రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు

1069చూసినవారు
నూతన దంపతులను ఆశీర్వదించిన రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు
మంగళవారం సాయంత్రం ద్వారకాతిరుమల మండలం ద్వారక తిరుమలలోని మీడియా ప్రతినిధి బోసు బాబు ఇంటిని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత సందర్శించారు. నూతన దంపతులైన బోసుబాబు, రేష్మల జంటని హోంమంత్రి ఆశీర్వదించారు. పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో జీవించాలని దీవించారు. అనంతరం స్థానిక నాయకులతో కాసేపు ముచ్చటించారు.

ట్యాగ్స్ :