నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

62చూసినవారు
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
నిడదవోలు మండలం పరిధిలోని 33/11కెవి పురుషోత్తపల్లి సబ్ స్టేషన్ వార్షిక మరమత్తుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. పురుషోత్తపల్లి, విజ్జెశ్వరం, గోపవరం, పండలపర్రు, డి. ముప్ప వరం, కలవచర్ల, జీడిగుంట, కోరుపల్లి, పెండ్యాల గ్రామాలలో ఉదయం 8: 00 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గృహ, వాణిజ్య, వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.

సంబంధిత పోస్ట్